శ్రీ విజయ దుర్గాస్థాన పీఠంలో ఫౌండేషన్ నిర్మాణాన్ని దాతలగా సహకరించి స్వయంభుగా వారి చూసుకుంటూ డి ఈ చంద్రమౌళి గారు గౌరీ శంకర్ హెడ్మాస్టర్ రిటైర్డ్ కావలి వాస్తవ్యులు
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవమునకు శ్రీ శ్రీ విజయ దుర్గ ఆస్థాన మఠాధిపతులను నెల్లూరు జంగమ జేఏసీ పెద్దలు ఆహ్వానించినారు
2020-21వ సంవత్సరం తపస్ ధ్యానం కొరకై ఒక సంవత్సరం ఉండడం జరిగినది